తెలంగాణ రాజకీయాల్లో interesting development చోటుచేసుకుంది. Phone tapping caseకు సంబంధించి SIT ఇచ్చిన noticesకి స్పందించిన BRS chief, former CM KCR రేపు inquiryకి attend అవుతారని సమాచారం.
ప్రస్తుతం Erravalli farmhouseలో ఉన్న KCR, రేపు ఉదయం Hyderabadలోని Nandinagar residenceకి చేరుకుని, అక్కడే officialsకి available ఉండనున్నారు. 65 years పైబడిన వారిని home వద్దే question చేయాలన్న rule ప్రకారం, inquiry కూడా ఆయన ఇంట్లోనే జరిగే అవకాశం ఉంది.
Inquiryకి ముందు KCR తన close aides మరియు legal expertsతో meeting అవ్వనున్నారు. KTR, Harish Rao సహా senior leadersతో political strategyపై discussion చేయగా, lawyersతో legal precautions మరియు answers ఎలా ఇవ్వాలన్న దానిపై clarity తీసుకోనున్నారు.
Sources ప్రకారం, afternoon 3 PM సమయంలో SIT officialsకి KCR అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. ఇటీవల ఆయన residence గోడపై notices అంటించడంపై BRS cadre strong objection వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు directగా విచారణకు సహకరించడం ద్వారా clear message ఇవ్వాలని KCR భావిస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలతో Telangana politics మళ్లీ heat ఎక్కింది. రేపటి inquiry తర్వాత ఈ కేసులో next big turn ఉండొచ్చని political circlesలో చర్చ జరుగుతోంది.
తెలుగు సినిమాకు క్రేజీ అప్డేట్! Icon Star Allu Arjun మరియు sensational director Sandeep Reddy Vanga కాంబినేషన్ ఖరారు అయింది. ఈ సినిమా Sandeep direction లో తెరకెక్కనుంది అని producer Bhushan Kumar అధికారికంగా confirm చేసారు. Sandeep Reddy Vanga తన unique style తో blockbuster movies తీస్తుంటాడు – ‘Arjun Reddy’, ‘Animal’ వంటి films తో తన గుర్తింపును సంపాదించాడు. మరోవైపు, Allu Arjun *‘Pushpa’*తో Pan-India success పొందుతూ International level popularity కూడా పొందాడు. ఇప్పుడు తెలుగు audience కోసం excitement double! ఈ Sandeep – Allu Arjun movie ఇప్పటికే fans circulation లో huge anticipation create చేస్తోంది. Movie Lineup Update: Bhushan Kumar ఒక interview లో చెప్పినట్లు – Presently, Sandeep is directing Spirit starring Prabhas. After that, Animal Park, sequel to the blockbuster Animal, starring Ranbir Kapoor will release. ఈ రెండు movies తర్వాత, finally, Sandeep Reddy Vanga – Allu Arjun combo movie rabaruthundi – which is rumored to be AA24. Allu Arjun Updates: Allu Arjun ఇప్పుడు Tamil director Atlee direction లో Science-Fiction Thriller చేస్తున్నాడు, heroine Deepika Padukone. Title ఇంకా fix కాలేదు. Fans anticipate it as a super hero genre film – referred as AA22. తర్వాత, another Tamil director Lokesh Kanagaraj తో AA23 movie రాబోతోంది. మరియు తరువాతే Sandeep – Allu Arjun movie (AA24) expected. Genre & Style: Sandeep Reddy Vanga movies లో heroism next level. Hero characters ను raw, rustic, bold గా, ఎలాంటి limits లేకుండా depict చేస్తాడు. Spirit: Prabhas as Police Officer Animal: Ranbir as son fighting for his father AA24: Fans already excited to see how Allu Arjun will be portrayed. ఈ Sandeep – Allu Arjun combination Telugu film lovers కోసం super exciting news గా మారింది.
తెలుగు ప్రజలందరికి గుడిలో ప్రసాదం అంటే ఎంతో ఇష్టం. పులిహోర, దద్దోజనం, పొంగలి, కేసరి వంటి రుచులు చూసిన వెంటనే ఆకలి తెస్తాయి. కానీ ఈ రుచిని ఇంట్లో అదే రీతిగా రిప్రొడ్యూస్ చేయడం కొంచెం కష్టమే. ముఖ్యంగా రవ్వ కేసరి – ఇంట్లో చేస్తే కొద్దిసేపట్లో గట్టిపడిపోవడం, ఫైన్ టెక్స్చర్ రావడం చాలా మందికి సమస్యగా ఉంటుంది. కానీ కొన్ని సీక్రెట్ టిప్స్ & exact proportions పాటిస్తే, గుడిలో ప్రసాదం లా, రోజంతా మృదువుగా ఉండే రవ్వ కేసరిని సులువుగా తయారు చేసుకోవచ్చు. Step 1 – Ingredients & Measurements: 1 cup ఫైన్ రవ్వ (చిరోటి రవ్వ అయితే బెటర్) 1.5 cups నీరు Chithikedu కుంకుమ పువ్వు లేదా ఏకంగా ఫుడ్ కలర్ (optional) 1/3 cup Sunflower oil + 1/3 cup కరిగించిన నెయ్యి 1/2 cup పంచదార 1 tsp యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం Step 2 – రవ్వ వేయడం: స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు & కిస్మిస్ వేయాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత రవ్వ వేసి, media flame లో నిరంతరం కలుపుతూ light brown అయ్యేవరకు వేయాలి. Step 3 – నీరు & కుంకుమ: మరిగించిన నీరు & కుంకుమను ఒక్కసారిగా వేసి సిమ్లో మిక్స్ చేయాలి. 2 నిమిషాల్లోనే రవ్వ నీరు పీల్చుకుంటుంది. Step 4 – పంచదార & Flavours: పంచదార వేసి, కొంచెం పలచగా కలపాలి. యాలకుల పొడి & పచ్చ కర్పూరం వేసి సువాసన ఇస్తుంది. Step 5 – Final Consistency: మిగిలిన నెయ్యి వేసి 1-2 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. కావాల్సిన టెక్స్చర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఫలితం: నోట్లో వెన్నలా జారిపోతుంది. చల్లారిన తర్వాత కూడా రవ్వ మెత్తగా ఉంటుంది. గుడిలో పెట్టే ప్రసాదం రుచి ఇంట్లోనే! ఈ రెసిపీని పాటిస్తే, ఇంట్లో Special Temple-style Ravva Kesari చేయడం చాలా సులభం అవుతుంది.
Breaking Cyber Alert: Gmail Users Beware! 48 Million Passwords Leaked సైబర్ రిసెర్చర్ Jeremiah Fowler ఒక mass databaseను కనుగొన్నాడు, ఇందులో 149 million login credentials మరియు 48 million Gmail passwords ఉన్నాయి. ఈ 96GB data pool మునుపటి leaks నుండి సేకరించబడింది, and it was exposed online without any security. Cyber criminals ఈ data ను misuse చేయవచ్చని హెచ్చరించారు. ఈ unsecured databaseలో emails, usernames, passwords, మరియు major service login pages కి direct links ఉన్నాయి. Fowler చెప్పినట్లుగా, ఈ data encryption లేకుండా, password-protected కాకుండా online లో openly available ఉంది. Affected Platforms: ఈ leaked accounts లో ఎక్కువగా Gmail users, తరువాత Facebook, Instagram, Yahoo, Netflix, Outlook ఉన్నాయి. Banking, government, మరియు streaming service logins కూడా ఇందులో ఉన్నాయి. What Users Should Do: ఒకే password ని multiple accounts లో reuse చేయకండి. Gmail, banking, email వంటి critical accounts కోసం immediately passwords change చేయండి. Past breaches లో మీ email leaked అయ్యిందో లేదో check చేసుకోండి via reliable breach notification services. Cyber security experts recommend 2FA (Two-Factor Authentication) enable చేయడం, extra safety కోసం. ఈ mass leak తో millions of users worldwide at risk. సైబర్ నిపుణులు సలహా ఇస్తున్నారు: ప్రతి online account కి unique strong password use చేయండి, alerts enable చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం పోలీస్ పరేడ్కు గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా దళాల సిబ్బంది పాల్గొని జాతీయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశభక్తి నినాదాలతో అమరావతి ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం **పవన్ కళ్యాణ్**తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో ఈ వేడుకలను నిర్వహించారు. సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పిలుపు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ కీలక ఘట్టంలో ప్రజలతో కలిసి ఉండటం గర్వకారణమని అన్నారు. ఏపీ ప్రజలే రాష్ట్ర ప్రగతికి నిజమైన శిల్పులని పేర్కొంటూ, అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. అలాగే సంస్థలు తిరిగి బలపడుతున్నాయని, ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేసిన గవర్నర్, అందరూ కలిసి కట్టుగా ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దూల్మిట్ట మండలం కూటిగల్, భైరన్పల్లి శివార్లలో పులి కదలికలు కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే మద్దూర్ మండలం లధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో పులి లేగ దూడలపై దాడి చేసి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు (Forest Officials) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. పులి పాదముద్రలను (Tiger Paw Prints) పరిశీలించిన అధికారులు.. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దూల్మిట్ట, మద్దూర్ మండలాల పరిధిలోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. సాయంత్రం వేళల్లో బయటకు రావొద్దని, పొలాలకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
By - Admin, 2 Read, February 7, 2026
రంగారెడ్డి, ఫిబ్రవరి 2 రంగారెడ్డి జిల్లాలో Maheshwaram Mandal కేంద్రంలోని KC Thanda వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ రంజిస్తున్న రెండు పిల్లలు (Jatavath Rishi, Badrinath) KC Thanda సమీపంలోని Kotwal Cheruvuలో ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. పిల్లల కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే police and rescue teamని సమాచారం ఇచ్చారు. చెరువులో గాలింపు (search & rescue) చర్యలు చేపట్టిన బృందం కొద్దిసేపటిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసింది. మృతదేహాలను post-mortem కోసం Osmania Hospitalకి తరలించారు. ఈ దుర్ఘటనతో KC Thanda ప్రాంతంలో విషాద వాతావరణం ఏర్పడింది. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు గాఢ శోకంలో మునిగిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి thorough investigation ప్రారంభించారు.
By - Admin, 17 Read, February 2, 2026
హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన Phone Tapping Case లో మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR (Former CM KCR) సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖను high alert లో ఉంచారు. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో జరిగే Special Investigation Team (SIT) విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా Commissioners, SPs కు Intelligence Chief alert message జారీ చేశారు. విచారణ సందర్భంగా BRS cadres పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున law & order పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా suspicious situations ఎదురైతే వెంటనే స్పందించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరించారు. BRS నిరసనలకు పిలుపు కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా BRS Working President KTR (Former Minister KTR) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని district మరియు mandal headquarters లో నిరసనలు నిర్వహించాలని పార్టీ క్యాడర్కు సూచించారు. ఈ విచారణను political vendetta గా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ విచారణను ముందుకు తీసుకువచ్చారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. నందినగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు SIT inquiry నేపథ్యంలో నందినగర్ ప్రాంతంలో పోలీసులు traffic restrictions విధించారు. ఉదయం 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి నందినగర్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, NTR భవన్, రోడ్ నెంబర్-12 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయడం లేదా మళ్లింపు చేయనున్నట్లు Hyderabad Traffic Police వెల్లడించారు. ప్రజలు alternative routes వినియోగించాలని పోలీసులు సూచించారు.
By - Admin, 7 Read, February 1, 2026